Siricilla | జైల్లో ఉన్న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన సామాన్య రైతు అబ్బాడి రాజిరెడ్డి కుటుంబ సబ్యులను జిల్లా రెడ్డి సంఘం నేతలు(Reddy Sangham) పరామార్శించారు.
MLC elections | ఈనెల 27న జరిగే మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని
Water | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గాయత్రి నగర్లో గత 25 రోజులుగా చుక్క మంచినీరు(Water) రావడం లేదంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Commits suicide | కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్లులేక, కరెంట్ రాక, పెట్టుబడి సాయం అందక రైతులు చేసిన అప్పులు తీర్చే మార్గంలేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కొహెడ పండ్ల మార్కెట్ను నిర్మిస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు. ఆదివారం ఆయన గడ్డిఅన్నారం వ్యవసాయ మా ర్కెట్ చైర్మన్ మధుసూదన్రెడ్డితో
Sridhar Babu | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు(Sridhar Babu) డిమాండ్ చేశారు.
India-Pak match | ఇండియా-పాక్ మ్యాచ్ (India-Pak Cricket )అంటేనే కీలకమైన పోరు. రెండు జట్ల మధ్య జరిగే పోటీ అంటే ఎన్ని పనులున్నా వదులుకొని ఇరు జట్ల ఆటను వీక్షించేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు.