Narayana | బీజేపీ, కాంగ్రెస్ రెండు బ్లాక్మెయిల్ పార్టీలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం హనుమకొండ లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
Scavengers wages | ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న స్కావెంజర్ల వేతనాలను (Scavengers wages )వెంటనే అందించాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు అన్నారు.
KTR | ఫిబ్రవరి 26 న ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళానికి రావాలని ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి కేటీఆర్ను ఆహ్వానించారు.
Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ నియోజవర్గంలో ఒక్క ఎకరా వరి పంటను ఎండనివ్వమని, తాగునీటికి ఎద్దడి లేకుండా చూస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
Surveyors | సర్వేయర్లు పని తీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లాలోని సర్వేయర్లకు 8 ల్యాప్టాప్లను అందజేశారు.
Ramagundam | రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో డీజిల్, వాహనాల కొనుగోలు పలు అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సోమవారం వరంగల్ రీజినల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ విచారణ చేపట్టారు.
Silence period | ఈ నెల 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్) అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికా