Kishan Reddy | గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి(Kishan Reddy) అన్నారు.
Fruit market | అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ పండ్ల మార్కెట్(Koheda fruit market) నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు.
Chennaraopet | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోసం ఆదివారం జరిగిన సాధారణ ఎంట్రెన్స్ ఎగ్జామ్(Gurukul entrance exam) రాయకుండా ఓ బాలికను ఆపిన ఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
Ambedkar | జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో దుర్గమ్మ గుడి ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు భూమి పూజ చేశారు.
KTR | కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తోట ఆగయ్య అన్నారు.
MLC elections | ఈ నెల 26న జరిగే జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) బీసీలను గెలిపించుకుందామని బీసీ సంఘం నాయకులు కోరారు.
Hanmakonda | కు భయం వేస్తోంది పరీక్ష హాల్లోకి వెళ్లను(Exam center) అని పరీక్ష కేంద్రం వద్ద మారం చేసిన బాలుడుని పోలీసులు ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండలో (Hanmakonda) జరిగింది.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనకు సర్కార్ ప్రచార యావ తప్ప మరేమీ కాదని ఇంజినీర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన�
రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లను సరఫరా చేయనుంది.