Power cuts | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కరెంటు కోతలతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి ఆన్నారు.
MLA Kadiyam | చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లయ్య మరణించగా వారి పార్థివదేహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
Indus Foundation | ఇండస్ ఫౌండేషన్(Indus Foundation) ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు.
Janagama |
యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) మర్యాదపూర్వ్ంగా కలిసి వినతి పత్రం అందించారు.
Telangana activists | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్�
CM Revanth Reddy | ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ని ప్రకటించిన సీఎం రేవంత్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచార సభలో దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ప్రశ్నించారు.
Khammam | ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల బలోపేతమే ప్రధాన ఎజెండాగా ఆరేళ్ల పాటు సేవలందించిన అలుగుబెల్లి నరసింహారెడ్డిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి పిలుపునిచ్చారు.