అర్హులమైనా తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని మంగళవారం పలువురు ఆందోళనబాట పట్టారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు మంజూరయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ర�
ఎంజీఎం దవాఖాన మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు కొత్త ఫ్రీజర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు.
ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పైకి వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాజీపేట రైల్వే ఆర్పీఎఫ్ స్టేషన్లో కేసులు నమోదైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది.
మెకానిక్ శివ కుటుంబానికి మంగళవారం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ మెకానికల్ సంఘం ఆధ్వర్యంలో శివ కుటుంబానికి 30 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు.
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.