రాష్ట్ర శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెసేతర రాజకీయ పక్షాల నేతలు, ప్రజలు, రైతులు పెదవివిరిచారు.
ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలోని ఆయా దవాఖానల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..
మాటలతో కోతలు కోయడం సులువు.. కానీ చేతలతో మెప్పు పొందడమనేది అంత ఈజీ కాదు సుమా. గత సంవత్సరంతో పోలిస్తే తాజా బడ్జెట్ వరకు కాంగ్రెస్ సర్కారు ఈ తత్వం బోధపడినట్లుంది.
Girl died | ప్రేమపేరుతో ఇద్దరు ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ బాలిక పురుగుల మందు తాగి తనువు చాలించిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం జరిగింది.
Pamela Satpathy | ప్రైవేటు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో నాణ్యత తనిఖీలు(Food inspections) విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
Maoists | రెండేళ్లుగా పెండింగ్లో(Pending bills) ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతదాకనైనా తెగిస్తామని, అవసరమైతే మావోయిస్టులుగా కూడా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు.