పూర్తయిన రైతుబంధు పంపిణీ 8 విడతల్లో 50,448 కోట్లు పెట్టుబడి సాయం హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు రైతుబంధు పంపిణీ గురువారంతో పూర్తయింది. మొత్తం 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లను రాష�
RythuBandhu | తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ విజయవంతమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామని
ఎవరూ అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం పంట నష్టపోయిన రైతుకు న్యాయం లోపభూయిష్టంగా కేంద్ర ప్రభుత్వవ్యవసాయ విధానాలు ప్రకృతి వైపరీత్యాల నష్టంపై స్పందనేది? ఫసల్ బీమాతో కంపెనీలకు లాభం:వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రె�
ఏల్పుల పోచంది మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణం..లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్.. కళాయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను లైవ్ డ్రాయింగ్ వేశారు. స�
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒక సర్వే నంబర్లోని ఏదైనా బై నంబర్ భూమిపై వివాదం ఉ�
Rythu Bandhu | రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులకు వరుసగా
Telangana | తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందన్నారు. సస్య విప్లవం,వ్యవసాయ విప్లవం, గులా�
Minister KTR | తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడార�
Rythu Bandhu | కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు పథకం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొంతమంది పొలిటికల్ టూరిస్టులు రైతులపై మ�
MLC Kavitha | సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయంసోమవారంతో రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
Rythu bandhu | రైతుబంధు పంట పెట్టుబడి సాయం రూ. 50 వేల కోట్లకు చేరుకుంటున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. గ్రామాల్లో ఎడ్ల బండ్లతో ర్యాలీలు, రంగవల్లులతో మహిళలు సంబరాలు