బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని సీఎం కేసీఆర్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను బీజేపీ నేతలు పదేపదే నిజం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పాపాన్ని కడిగేందుకు.. వరి రైతులను
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. పెర్కిట్లోని అరవింద్ ఇంటి వద్దకు ఇవాళ ఉదయం రైతులు ధాన్యంతో చేరుకున్నారు. ఆయన ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నార�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ గులాబీమయం అయింది. తెలంగాణ భవన్ పరిసరాల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరణ చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం సేకరించాలనే డిమాండ్తో ఫ్లెక్సీలను ఏ
జోరుగా వ్యవసాయ పనులు దుక్కుల్లో నిమగ్నమైన రైతులు ఊట్కూర్, ఏప్రిల్ 7 : మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయా నేలల స్వభావాన్ని బట్టి వానకాలం వేయాల్సిన పంటలకు వేసవి దుక్కులను స�
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రజలను, రైతులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చాయ్ పే చర్చ అని అధికారంలోకి వ�
ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హైవేల దిగ్బంధం అధిక సంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 6 : ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలం�
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య తగ్గినట్లు ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రీ�
వేల్పూర్ : తెలంగాణ పండిన వడ్లను కేంద్రం కొనను అంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో కే
మళ్లీ అదే వెటకారం.. తిరస్కార భావం.. కేంద్రమంత్రి పీయూష్గోయల్ పనిగట్టుకొని తెలంగాణను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. ధా న్యం సేకరించాలని గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధులను ‘మీ ప్రజలకు నూకలు తినట�
హైదరాబాద్ : అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానపరుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్