న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ గులాబీమయం అయింది. తెలంగాణ భవన్ పరిసరాల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరణ చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం సేకరించాలనే డిమాండ్తో ఫ్లెక్సీలను ఏ
జోరుగా వ్యవసాయ పనులు దుక్కుల్లో నిమగ్నమైన రైతులు ఊట్కూర్, ఏప్రిల్ 7 : మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయా నేలల స్వభావాన్ని బట్టి వానకాలం వేయాల్సిన పంటలకు వేసవి దుక్కులను స�
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రజలను, రైతులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చాయ్ పే చర్చ అని అధికారంలోకి వ�
ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హైవేల దిగ్బంధం అధిక సంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 6 : ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలం�
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య తగ్గినట్లు ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రీ�
వేల్పూర్ : తెలంగాణ పండిన వడ్లను కేంద్రం కొనను అంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో కే
మళ్లీ అదే వెటకారం.. తిరస్కార భావం.. కేంద్రమంత్రి పీయూష్గోయల్ పనిగట్టుకొని తెలంగాణను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. ధా న్యం సేకరించాలని గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధులను ‘మీ ప్రజలకు నూకలు తినట�
హైదరాబాద్ : అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానపరుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్
హైదరాబాద్ : తెలంగాణ రైతులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షు గుర్రాల నాగరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..�
జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి పదవికి వెంటనే అతడు రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వ�
మహబూబ్నగర్ : కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా, మద్దతు ధర కల్పించకుండా ఇబ్బందులు పెడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గురువారం మహబూబ్నగర్ గ్రేన్స్ & సీడ్స్ మార్చంట్