rythu bandhu | రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. ఐదో రోజు లక్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో 265.18 కోట్ల నగదు జమ అయింది. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు
Rythu Bandhu | ఇక రేపట్నుంచి తెలంగాణ పల్లెల్లో రైతుల ఫోన్లు టింగ్ టింగ్మని మోగనున్నాయి. బ్యాంకులు తెరవగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ కానుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 66 లక్షల
Minister KTR | జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంభాషించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కేటీఆ
వ్యవసాయ భూములు ఆరోగ్యంగా ఉంటే నాణ్యమైన దిగుబడులు అందుకోవచ్చు. అందుకు రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే వృథా ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.
సాన్మేళా విజయవంతమైంది. పొలాస వేదికగా జరిగిన కార్యక్రమానికి కర్షకలోకం కదిలివచ్చింది. సాగులో కొత్త విధానాలు, సాంకేతిక వినియోగం వంటి విషయాలను తెలుసుకున్నది.
Tamil Nadu Farmers | తమిళనాడులోని కోయంబత్తూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడల్పై ఇవాళ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత రైతు
Munugode by poll | అదానీ ఆదాయం పెరిగింది.. దేశమంతా పేదరికంలో ఉండిపోయింది. ఒక్కరో, ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతదని మోదీ ప్రభుత్వం అనుకుంటుంది. ఈ నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే మొత్తం నల్ల�
Paddy procurement | ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ వానాకాలంలో రైతు పండించిన ప్రతీ గింజాను కొంటామని ఆయన
Minister Niranjan Reddy | నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక �
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది.. యాసంగి పంటకు నీళ్లు రావని మాట్లాడుతున్న బీజేపీ నాయకులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. 45 రోజుల్లో పంపు హౌజ్ల్లో సమస్యలు పరిష్
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకొంటున్నామని వివరించారు. ఇలాంటి ప్రగతిశీల �
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్�
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి రోజు ఎకరా లోపు ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల్లోపు ఉన్న వారికి, మూడో రోజు మూడు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతుబంధు నగదున�