Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్�
ధరణిలో రైతుల మెప్పుపొందుతున్న సేవలు అనేకం ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎదురు చూపులు, తమ రిజిస్ట్రేషన్ సమయం కోసం పడిగాపులు గంటలకొద్దీ ఉండేది. దళారి ఎలా చెబితే అలా నడుచుకునేది. పట్టాదారు మ
ఉమ్మడి పాలకులు వ్యవసాయం దండగ అన్నారు. అందుకు అనుగుణంగానే రైతులపై శీతకన్ను వేశారు. రైతు సంక్షేమ పథకాల ఊసే లేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు పుట్టిన ఊరిని, భూమిని విడిచి పిల్లాపాపలతో పట్టణాలకు వచ్చ�
రెండేండ్ల కిత్రం నా భర్త చనిపోయిండు. దీంతో మాకు ఉన్న ఎకరా పొలంతో ఎలా బతకాలో తెల్వక, అప్పులు తీర్చే మార్గం లేక.. కూతురు పెండ్లి ఎట్ల చేయాలో తెలియని ఒకానొక సమయంలో చావే శరణ్యం అనుకున్నాం. ఆ తరుణంలో ఆపదలో బంధువ�
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హామీని గాలికొదిలేశారు. రైతులపై కత్తిగట్టి 3 సాగు చట్టాలు తీసుకొచ్చి 750 మందిని బలిగొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ హడావుడ�
Paddy Procurement | ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతన్నలు పండించిన వరి ధాన్యాన్ని గింజ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంటుండటం చూసి కొందరికి కండ్లు మండుతున్నాయి. తరుగు రూపంలో రైతులను దోచుకొంటున్నారని దుష్ప్ర
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 114, వరంగల్ జిల్లాలో 50 సెంటర్లలో రైతుల నుంచి ముమ్మరంగా సేకరిస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానికి.. మహారాష్ట్రకు చాలా తేడా ఉన్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో లేవు. తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
సీఎం కేసీఆర్ దూరదృష్టి, అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలతో.. తెలంగాణలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. దీంతో పలు రాష్ర్టాల నుంచి కుటుంబ సమేతంగా వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. ఏ�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగ�
తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
తెలంగాణలో అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ వెలుగును ఇచ్చారని, ఆయనే అద్భుత దీపం అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. కష్టపడి మెదడు కరగదీసి రైతుల కోసం కరెంటు బాగుచేశ
అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకూ రూ. 10వేల చొప్పున అందిస్తామని
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,
Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా ప్రధాని మోదీ( PM Modi ) కి అస్సలు నచ్చదని, అందుకే ఇక్కడి రైతులకు( Farmers ) ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్స�