వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల కష్టంగా మారింది. వరి సాగుకు సరిపడా నీళ్లు ప్రాజెక్టులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్�
రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ లేదని చెప్పి పాస్బుక్ల జారీ అధికారులు నిలిపివేయ డం సరికాదని పేర్కొన్నది.
ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు రైతుబీమా కొండంత అండగా నిలుస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉంటున్నారని పేర్కొన్�
తెలంగాణ రైతులకు అరుదైన గౌరవం దక్కింది. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసినందుకుగానూ రాష్ర్టానికి చెందిన నలుగురు రైతులకు ఈ నెల 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం అందింది.
ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన అకాల భారీ వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రూ.61కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు పంట రుణ మాఫీ గురువారం నుంచి అమలవుతుండడంతో రైతన్నలు ఖుషీ అయితున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుండడంతో పాటు తమ సెల్ ఫోన్లకు వస్తున్న మెస్సేజ్లు చూ�
KTR | వరద నష్టంపై సరైన ఆధారాలు లేకుండా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై శాసనసభలో స్వ�
Crop Loan | హైదరాబాద్ : తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రుణమాపీ చెల్లింపులకు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుదలయ్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యా�
రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. గురువారం నుంచి పంట రుణాల మాఫీ ప్రక్రియ చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని బుధవారం ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రై�
టీసీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని ఎలుకుర్తి రైతువేదిక ఆవరణలో గురువారం మూడు గంటల క�
దేశంలోని, రాష్ట్రంలోని వ్యవసాయధారులైన రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి, బాహాటం, నిస్సింగుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోందని, రైతన్నలు గతంలో పడ్డ కష్టాలను ఒకసారి ఆలో�
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చార�
రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వ్యవసాయానికి మూడు గంటల కరంటు సరిపోతుందని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం �
మేమేం పాపం చేసినమని.. మాపై ఎందుకిలా కక్షపూరితంగా మాట్లాడుతున్నరో అర్థం కావడం లేదు. బీజేపీ నాయకుడు కొన్ని రోజులుగా మోటర్లకు మీటర్లు పెడుతామంటున్నడు. నిన్న మొన్న కాంగ్రెస్ నాయకుడు 3 గంటల కరెంటు ఇస్తే సరిప�
రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. వినూత్న పద్ధతులతో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఉమ్మడి పాలనలో పెట్టుబడి క�