రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గుం
ఏదిపడితే అది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ వారికున్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను
రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం గిట్టని రేవంత్రెడ్డిపై రైతులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మూడో రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వ�
సాగుకు 3 గంటల కరెంట్ చాలని అవమానపర్చిన రేవంత్రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పాలి త కర్ణాటక, రాజస
Farmers | కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాననడం సరైంది కాదు. ఎవుసం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డం. పురుగనక, పుట్రనక రాత్రిపూట వచ్చి బాయిల కాడ పండుకునేది. ఎప్పుడు కరంటు వత్తదో, �
ఇటు తెలంగాణలో, అటు దేశంలో కాంగ్రెస్కు నూకలు చెల్లాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ చేయని స్కాం అంటూ లేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా ఆ పార్టీ తీరు మారలేదు. తెలంగాణలో బీఆర్
70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ రైతాంగానికి ద్రోహం చేసిందని, మళ్లీ తెలంగాణ రైతులపై కుట్రలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామన�
Revanth Reddy |‘రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదు’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తు ప
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించింది. మద్దతు ధర ప్రకారం దీని విలువ రూ.297.52 కోట్లు కాగా 28,996 మంది ర�
Rythu Bandhu | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కాను�
తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టి�
Gutha Sukhender Reddy | నల్లగొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా �
MLC Kavitha | కామారెడ్డి : రాష్ట్రంలోని రైతులకు మర్యాద తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా స�