మూడు గంటల కరెంట్తో వ్యవసాయం ఎలా చేస్తారు. 10 హెచ్పీ మోటర్లు బిగించి.. కాంగ్రెస్ ఇస్తన్న కరెంట్తో ఒక్క మడికి కూడా నీళ్లను పారించలేము. సాగుపై కాంగ్రెస్ నాయకులకు అసలు అవగాహన ఉందా? మళ్లీ ఎనకటి రోజులు తీసుక
‘కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో అరిగోసపడ్డాం. ఏనాడూ కంటి నిండా నిద్రపోలే. అప్పట్లో వ్యవసాయం చేసుకోవాలంటేనే భయమయ్యేది. ఇప్పుడు మూడు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నారు. మూడు గంటల కరెంటుతో న�
యాభైఏండ్లు పాలించి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ.. వ్యవసాయం పై చేస్తున్న వ్యాఖ్యలకు రైతాంగం భగ్గుమంటోంది. కరెంట్ను మూడుగంటలు చేస్తాం.. 10హెచ్పీ మోటర్లు పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. �
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యపు రాశులను చూసి కవిత మురిసిపోయారు. తాను వెళ్తున్న దారిలో ఆ ధాన్యపు రాశులను చూసిన కవ
అప్పుడు కూడా ప్రభుత్వాలున్నాయి, పార్టీలున్నాయి, పాలకులున్నారు. ఇప్పుడు మాకు ఒక్క అవకాశాన్నివ్వండి అంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీనే నాడు అటూ ఇటుగా ఐదారు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించింది. ఇటు రాష్ట్రం�
CM KCR | తెలంగాణ పదేండ్ల కింద రాష్ట్రమైంది.. కానీ పొరుగున ఉన్న మహారాష్ట్ర 70 కింద రాష్ట్రం అయింది.. మన కంటే వారే మంచిగా ఉండాలి..? మరి ఎందుకు లేరు.. దీనికి కారణం ఏందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. సరైన ప్�
నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు, ఇతర వ్యవసాయ ప
CM KCR | రైతుబంధు పథకంతో ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో
KTR | కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరక�
భారతదేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం దశాబ్దాల తరబడి అనేక సవాళ్లతో పోరాడుతున్నది. తక్కువ పంట దిగుబడి, వాతావరణ మార్పులు, సరిపోని మౌలిక సదుపాయాలు ఈ రంగాన్ని పీడిస్తున్నాయి. ఫలితంగా రైతు కష్టాలు తద్వ�
KTR | రైతు ఆదాయం డబుల్ కావాలంటే నోటి మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో కాదు అని ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుకు ధీమా ఇచ్చి సరైన ఆలోచన, విధానాలు �
Minister KTR | ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే.. కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి.. విద్యుత్ వైర్లను కోసేసిన పరిస్థితి. ఇప్పుడు
Niranjan Reddy | తెలంగాణలో ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎరువులపై సచివాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.