KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలోని ప్రతి రైతును గుండెల్లో పెట్టి చూసుకున్నారు. పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే.. చివరకు ధాన్యం కొనుగోలు చేసే వరకు.. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలిగి�
ఏడాది క్రితం వరకు ధాన్యం ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఏపీకి తరలిస్తున్నారు. క్వింటాల్కు రూ.2,300- రూ.2,400 వరకు ధర నిర్ణయిస్తున్నారు.
PM Modi: మోసపూరిత హామీలతో తెలంగాణ రైతుల్ని కాంగ్రెస్ పార్టీ ఆగం చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆయన ఓ సభలో మాట్లాడుతూ .. రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నా.. వాళ్లను పట్టించుకునేవ�
ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని సొంత పార్టీ మంత్రులే ఒప్పుకొంటున్నారు.
Crop Loans | అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగ�
తొలి విడతలో రూ.లక్ష లోపు రుణం మాఫీ కాని రైతులు పోరుబాట పడుతున్నారు. సోమవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతులు నిరసన వ్యక్తంచేశారు.
రైతుభరోసాకు విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలవారీగా సదస్సులు నిర్వహించి, రైతుల అభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్న సమయంలో డీఏపీ ఎరువుకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత ఉన్నట్టు వ్యవసాయ శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా యేటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది.
కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
పరాయి పాలనలో విధ్వంసమైన తెలంగాణ ‘పల్ల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా.., నా పంట చేలలోనా!’ అంటూ విషాదగీతం పాడుకున్నది. నీళ్లు లేక, కరెంటు రాక బీళ్లుగా మారిన భూములను చూసి రైతన్న పొట్ట చేత పట్టుకొని ఉ�
రైతాంగం కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏరువాక పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో తోరణం తెంపే కార్యక్రమానికి ఎమ్మెల్
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. మూడు రోజైన గురువారం కూడా రైతులు ఆర్సీహెచ్ 659 విత్తనాల కోసం భారీగా తరలివచ్చారు. వచ్చిన విత్తనాల స్టాక్ అమ్మేశామని, ప్రస్తుత�
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయశాఖను పర్యవేక్షించాల్సిన ఆ శాఖ మంత్రి ఎకడ?, ముందుచూపు లేని �