Indrakaran Reddy | నిర్మల్ : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10 వేలు సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ( Telangana ) మాత్రమే అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Indrakaran Reddy ) అన్నారు. పంట నష్టపోయిన రైతులక
కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని అమ్ముతున్నారని, సంపదను కొల్లగొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర..
రైతులకు సీఎం కేసీఆర్ మేలు చేస్తే.. ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష
Dharani Portal | వ్యవసాయ భూ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ధరణిలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) విజ్ఞప్తి మేరకు ధరణి పోర్టల్లో
Telangana | హైదరాబాద్ : తెలంగాణ మోడల్ మహారాష్ట్ర( Maharashtra )కు అవశ్యమని, దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్( BRS Party ) కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం( Manik Kadam ) సవా�
ఒకనాడు పల్లెర్లు మొలిచిన పంట పొలాలు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లు వారిన భూములు స్వరాష్ట్రంలో ధాన్యపు సిరులను కురిపిస్తున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెర�
వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు చేయూతనందించేందుకు కరీంనగర్లోని చింతకుంటలో గల వ్యవసాయ పరిశోధనా స్థానం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది.
Minister Niranjan Reddy | రైతుల మరణాలను ఆత్మహత్యలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బు�
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
BRS Party | సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అవి దేశమంతా అమలు కావాలన్నదే తమ అభిలాష అని కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Rythubandhu | రైతు బంధు నిధులు రూ. 564.08 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 2,49,969 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. 11 లక్షల
Rythubandhu | రైతుబంధు పథకం నిధుల విడుదలపై ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుబంధుపై అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు. మీడియా
Minister KTR | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ నిరసనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పట్టణ ప్రగతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐ