యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 114, వరంగల్ జిల్లాలో 50 సెంటర్లలో రైతుల నుంచి ముమ్మరంగా సేకరిస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానికి.. మహారాష్ట్రకు చాలా తేడా ఉన్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో లేవు. తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
సీఎం కేసీఆర్ దూరదృష్టి, అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలతో.. తెలంగాణలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. దీంతో పలు రాష్ర్టాల నుంచి కుటుంబ సమేతంగా వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. ఏ�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగ�
తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
తెలంగాణలో అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ వెలుగును ఇచ్చారని, ఆయనే అద్భుత దీపం అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. కష్టపడి మెదడు కరగదీసి రైతుల కోసం కరెంటు బాగుచేశ
అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకూ రూ. 10వేల చొప్పున అందిస్తామని
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,
Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా ప్రధాని మోదీ( PM Modi ) కి అస్సలు నచ్చదని, అందుకే ఇక్కడి రైతులకు( Farmers ) ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్స�
Indrakaran Reddy | నిర్మల్ : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10 వేలు సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ( Telangana ) మాత్రమే అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Indrakaran Reddy ) అన్నారు. పంట నష్టపోయిన రైతులక
కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని అమ్ముతున్నారని, సంపదను కొల్లగొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర..
రైతులకు సీఎం కేసీఆర్ మేలు చేస్తే.. ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష
Dharani Portal | వ్యవసాయ భూ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ధరణిలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) విజ్ఞప్తి మేరకు ధరణి పోర్టల్లో