Rythubandhu Celebrtions | రైతుబంధు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది కేవలం తెలంగాణ సర్కార్ మాత్రమే. రైతుల కష్టాలను తీరుస్తున్న స�
Raitubandhu Celebrations | రైతుబంధు సంబురాలు తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామ చావడీలు, పంట పొలాలు ఎక్కడికక్కడ అన్నదాతలు స్వచ్ఛందంగా రైతుబంధు ఉత్సవాలను చేపట్టారు.
కేంద్రం కంటే తెలంగాణే మిన్న కుంటి సాకులతో రైతులను కుదిస్తున్న కేంద్రం రైతులు పెరిగినా.. సాయం తగ్గించని రాష్ట్రం పీఎం కిసాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు 1,09,114 కోట్లు రైతుబంధు ద్వారా 66.61 లక్షల మంది రైతులకు 50,632 �
24 Hours Electricity | దశాబ్దాల తరబడి కరెంటు కోతలతో తెలంగాణ ప్రాంతం అంధకారమైంది. ఎండిన పంటపొలాల సాక్షిగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి కరెంటు వల్ల ప్రమాదాలు, పాముకాటుకు గాల్లో కలిసిపోయిన గడ్డు రోజులు
TRS Jeevan Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్య�
Te;angana Ministers | తెలంగాణ రైతులను పట్టించుకోని కేంద్రంపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఆ బియ్యాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఇండియా గేటు ముందు పారబ�
Farmers Day | జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వ�
ఆయనకు రైతు కష్టాలేం తెలుసు? ధాన్యం కొనాలంటే రాజకీయాలా? కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తోకపార్టీ కేంద్రం తేల్చేదాకా ఇక్కడే ఉంటాం మీడియాతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ
పంటల మార్పు దిశగా రైతులు ఈ ఏడాది భారీగా ఇతర పంటల సాగు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో వరికి బదులుగా ఇతర పంటల సాగువ�
న్యూఢిల్లీ : తెలంగాణలో రాబోయే యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం బియ్యం కొనదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పీయూష
రైతులతో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవు సీఎం కేసీఆర్పై ఈర్ష్యతోనే కేంద్రం కుట్రలు వడ్ల కొనుగోళ్లకు కేంద్రం దిగొచ్చే దాకా పోరాటం ఎమ్మెల్యేలు గండ్ర, సండ్ర వెంకటవీరయ్య హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెల
Telangana | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది. సీఎం కేసీఆర్ మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజ
Nama Nageshwar rao | తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా