Telangana | తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరి
TRS MPs | కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని ప్రశ్నిస్తూ కేంద్రంపై నిప్పులు చెరి
TRS MPs | పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ధాన్యం సేకరణలో జాతీయ విధానం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారంపై చర్చించాలని రాజ్య�
CM KCR Press Meet : కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మొత్తం నాశనం చేస్తం అంటే చూస్తూ ఊరుకోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వీళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతం. మేము ఎంత పని చేసినమో రైతులకు తెలుసు. 7 ఏళ్ల కింద మూడు ఎ�
Telangana | పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాల
Telangana | తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు హా�
తే: రైతు లేడ్సిన రాజ్యంబు రాణకెక్కదెద్దులేడ్సిన వ్యవసాయమెదుగదనుచుసూక్తులుద్భవించిన నేల శోక వార్ధిముంప జూతురే రైతుల బుద్ధి మాలి! ఆ: మట్టి బిసికి పంట పుట్టించు విధమునునేర్చు కొనిన నుంచి నేటి వరకుప్రకృతి
Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
Minister Niranjan reddy | తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూడేండ్లలో రూ
ఈ వర్షాకాలంలో పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది | ఈ వర్షాకాలంలో తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
అప్పుడు కాంగ్రెస్పై.. ఇప్పుడు బీజేపీపై నిప్పులు అదే వేదిక.. అదే జోష్.. తగ్గని ఆవేశంకేసీఆర్లో మళ్లీ కనిపించిన ఉద్యమ నేత హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కిందటి వేదిక ఇప్పుడు మళ్లీ వేదికయ్యిం