Telangana | కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచా�
Telangana | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్�
మంత్రి జగదీష్రెడ్డి | తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష్య కట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్తో సూర్యపేటలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్�
TRS Dharna | వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తలపెట్టిన నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ
యాసంగిలో రైతులు వరి వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ సీజన్కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు వానకాలంలో వరి పంట�
నాడు నట్టేట ముంచినోళ్లతో జాగ్రత్త మీడియాతో మంత్రి జీ జగదీశ్రెడ్డి సూర్యాపేట, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలపాటు వ్యవసాయాన్ని నట్టేట ముంచిన క్షుద్ర రాజకీయ శక్తుల ఉచ్చులో రైతులు పడొద్దని విద్యుత్తు
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా మారలేదు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్రావు ఆవేదన ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచన చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరి�
ట్రాక్టర్లను తిప్పిపంపిన ఆంధ్రా రైతులుదమ్మపేట రూరల్, అక్టోబర్ 1: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన పామాయిల్ గెలలను అక్కడి రైతులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట
Swaraj Harvester: రెండేండ్ల క్రితం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ టేకోవర్ చేసిన స్వరాజ్ సంస్థ తెలంగాణలో కొత్త హార్వెస్టర్ను (పంట కోత మిషన్) విడుదల చేసింది.
పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ చెన్నూర్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలతో పంట లు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మం�
బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�