ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాట
‘గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. ఈ అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర మంతట�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్వింగ్ (సోషల్మీడియా)ను ప్రారంభిస్తార�
తెలంగాణ హైకోర్టు న్యాయవాది, రంగారెడ్డి జిల్లా (విశ్వకర్మ)కు చెందిన రఘు లెంకలపల్లి చేయి తిరిగిన ఆర్టిస్టు. సీఎం కేసీఆర్ అన్నా.. మంత్రి కేటీఆర్ అన్నా.. చెప్పలేని అభిమానం.
కాంగ్రెస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ రెండో జాబితా ప్రకటించాక మరింత అప్రతిష్ఠ పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడి
Minister KTR | తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వా�
Cheruku Sudhakar | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.
తెలంగాణ భవన్లో గురువారం దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభ జరుగుతుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జర�
తెలంగాణ ప్రజల అస్తిత్వానికి బీఆర్ఎస్ ప్రతీక అని, పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించార�
CM KCR | గతంలో అమలు చేసిన ప్రతి పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల కొనసాగింపు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సందర్భోచిత
CM KCR | రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నీట్, ఇతర పోటీ పరీక్షల్లో చాలా సీట్లు మనకు వస్తున్నాయి. అగ్రవర్ణాల్లోని పేద పిల్లల కోసం ప్రతి న