కృష్ణా జలాలపై తెలంగాణ హకులను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని నిరసిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ సచ్చినట్టే అయితే, 26 రాష్ర్టాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదేనని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పాత వేతనాలను అమల్లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించార
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్పార్లమెంటరీ భాషకు బ్రాండ్ అంబాసిడర్ అని, కాంగ్రె స్ నాయకులు బీఆర్ఎస్ గురించి మాట్లాడటం మానేసి సీఎం భాష గురించి స్పందించాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూచ�
ఇరవై నాలుగేండ్లు రయ్మని ఉరికిన కారుకు సర్వీసింగ్ అవసరం పడదా? తాత్కాలిక బ్రేకర్లు వచ్చాయే తప్ప భూమి ఆకాశం కింద మీదపడ్డట్టు ఆగమాగం కావద్దు. తప్పకుండా మళ్లీ మనమే వస్తం. ప్రజలు మనవద్దకే వస్తరు.
సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం విజయవంతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీచ్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సమావేశానికి బీఆర్�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి �
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించార�
జిల్లా కేంద్రంలో శుక్రవారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలను పట్టణంలోని రాజకీయ పార్టీలు, కుల, కార్మిక, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు.
గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెంది�