హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ను గురువారం సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణశాఖ బీఆర్�
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సన్నద్ధమవుతున్నది. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ప్రతీ రోజు ఒక పార్లమెంటు నియోకవర్గం పరి�
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటుందని, ఈ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
KTR | ఎన్నడన్న ఒక్కరోజన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? అవకాశం ఉంటే కేసీఆర్ను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో బుధవారం మీ
KTR | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై
KTR | కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని జిల్లాల నేతలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో �
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తె�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జిల్లా నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈనెల 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు �
“అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడుదాం.
లోక్సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ పరిధిలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే�