బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్లో చీలికతెచ్చే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ విమర్శించారు. పాలకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యోగసంఘాల్లో మితిమీరిన జోక్య�
రాష్ట్రంలో రైతాంగం సమస్య చాలా తీవ్రంగా ఉందని.. కొత్త ప్రభుత్వం నదీ జలాలపై తక్షణం సమీక్ష చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్రెడ్డి హడావుడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
కదం తొక్కి తెలంగాణ మహిళల హక్కులను కాపాడుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను అనునిత్యం నిలుపుకుంటూ, ఆ స్ఫ�
‘సర్వేలన్నీ చెబుతున్నయి. ట్రయాంగిల్లో కరీంనగర్ ఎంపీగా వినోదన్నదే విజయం. ఎవరి బూత్లో వారు బీఆర్ఎస్ విజయం కోసం ఈ నలభై రోజులు బాగా కష్ట పడాలి’ అని కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ�
మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాథాలజికల్ లయర్గా మారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి�
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం ఆస్తిలో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% చెందే విధంగా రెండు రాష్ర్టాలు పరస్పరం ఆంగీకరించి కేంద్రానికి తమ