గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.
‘అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుదాం’ అని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్బోధించారు.
‘ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి గెలిపించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోడానికి గర్వపడుతున్న.
ప్రజా తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం �
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర
పదేండ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడంతోనే గ్రేటర్లో బీఆర్ఎస్కు గౌరవపద్రమైన స్థానాలను కట్టబెట్టారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
KTR meeting | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువుర�
KTR | ఈ రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ స
తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది వరుసగా మూడోసారి అధికారంలకి రాబోతున్నదని పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తంచేశారు.
ఒక్కసారిగా 14 ఏండ్ల కిందటి సన్నివేశాలు పునరావృతమయ్యాయి. తెలంగాణభవన్లో బుధవారం ఉద్యమకాలం నాటి ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోలీసులు నాటి అత్యుత్సాహాన్నే ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్ష
దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా
KTR | దీక్షా దివస్(Deeksha Divas)సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్లో రక్త దాన శిబిరాన్ని( Blood donation )బుధవారం ప్రారంభించి స్వయంగా రక్త దానం చేశారు. కాగా, అంతకు ముందు బీఆర్ఎస్ భవన్కు చేర