అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూకుడు పెంచారు. ఈ నెల 15న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నది. ఈనెల 15న హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన�
తెలంగాణకు సీఎం కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ �
సీఎం కేసీఆర్ మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసినందుకు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషే�
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కే కేశవరావు మ�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే 115 మంది అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా
CM KCR | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమ�
BRS Party | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల సర్పంచ్లో గులాబీ గూటికి చేరారు. సర్పంచ్లందరికీ కేసీఆర�
తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ జయశంకర్సార్ బతికి ఉండి ఉంటే బాగుండేదని, పదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి సంతోషించేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో (Telangana bhavan) ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పూలమాల వేసి నివాళులర్పించారు.
కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఢిల్లీలో సైకిల్ యాత్రను చేపట్టారు. తెలంగాణ భవన్ అంబేదర్ విగ్రహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ యాత్ర కొనసాగించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుకలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు �