KTR meeting | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువుర�
KTR | ఈ రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ స
తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది వరుసగా మూడోసారి అధికారంలకి రాబోతున్నదని పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తంచేశారు.
ఒక్కసారిగా 14 ఏండ్ల కిందటి సన్నివేశాలు పునరావృతమయ్యాయి. తెలంగాణభవన్లో బుధవారం ఉద్యమకాలం నాటి ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోలీసులు నాటి అత్యుత్సాహాన్నే ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్ష
దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా
KTR | దీక్షా దివస్(Deeksha Divas)సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్లో రక్త దాన శిబిరాన్ని( Blood donation )బుధవారం ప్రారంభించి స్వయంగా రక్త దానం చేశారు. కాగా, అంతకు ముందు బీఆర్ఎస్ భవన్కు చేర
ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాట
‘గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. ఈ అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర మంతట�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్వింగ్ (సోషల్మీడియా)ను ప్రారంభిస్తార�
తెలంగాణ హైకోర్టు న్యాయవాది, రంగారెడ్డి జిల్లా (విశ్వకర్మ)కు చెందిన రఘు లెంకలపల్లి చేయి తిరిగిన ఆర్టిస్టు. సీఎం కేసీఆర్ అన్నా.. మంత్రి కేటీఆర్ అన్నా.. చెప్పలేని అభిమానం.
కాంగ్రెస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ రెండో జాబితా ప్రకటించాక మరింత అప్రతిష్ఠ పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడి
Minister KTR | తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వా�
Cheruku Sudhakar | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.
తెలంగాణ భవన్లో గురువారం దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభ జరుగుతుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జర�