Blood Donation Camp: కేటీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్లో ఇవాళ రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు రాష్ట్ర నాయకులు ఆ శిబిరంలో పాల్గొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం �
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని ఔటర్
CM KCR | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన కార్పొరేటర్ నగేశ్తో పాటు ఆయన మద్దతుదారులు, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ�
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఆయన సభకు జనం రాకపోతే తప్పు మాదెలా అవుతుందని ప్రశ్నించా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు
BRS Meeting | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్�
BRSLP meeting | మరికాసేపట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ
BRSLP meeting | ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది.
BRSLP | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనున్నది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొనే �
BRS Party | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది.
అభివృద్ధి శూ న్యం.. అప్పులు ఘ నం.. అన్న చందంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు.