తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్
తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవ సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ �
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ (Telangana Bhavan) చేరుకు
బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణభవన్లో (Telangana bhavan) జరుగనున్న ఈ సమావేశానికి మంత
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు బయల్దేరారు. మరికాసేపట్లో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారందరిక
సూడాన్లో (Sudan) చిక్కుకున్న తెలంగాణ పౌరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారత్కు తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ (Telangana) ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు సిద్ధమైంది.
తన ఆస్తులకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు (BJP MLA Raghunandan rao) చేసిన ఆరోపణలు నిరాధరమైనవని, ఖండిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. అసలు ఆర్డీఎస్ కాలువ (RDS Cannal) ఎక్కడుందో తెలుసా అని రఘునం�
ఢిల్లీలోని తెలంగాణభవన్లో తెలంగాణ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఇఫ్తార్విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఉద్యోగులు, భవన్ కార్మికులు, సమీపంలోని ముస్లింలు హాజ�
BRS Foundation Day | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 27న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 25వ తేదీన నియోజకవర్గ స్థాయి�
మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్లో శనివారం వారికి గులాబ�
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందర�
CM KCR | హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు రానున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ).. సీఎం కేసీఆర్ స