నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలుగు రాష్ట్రాల మాదిగ సంఘాల జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కేంద్రప్ర
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం పండుగలా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తల సంబురాల మధ్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాలు గులాబీమయం అయ్య�
రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట
Cm Kcr | ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో
trslp meeting | ఈ నెల 15న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం
Green India Challenge | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతూనే ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తెలంగాణ
తెలంగాణ పులిబిడ్డ గర్జించింది. ఢిల్లీ పీఠం దద్ధరిల్లేలా తీర్పునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ ఆధి
cm kcr | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర
బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఉంటే ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి రూ.18 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
Minister KTR | తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు వీరోచిత పోరాటం చేశారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థులంతా వీరోచిత పోరాటం చేసిన సమయంలో ఇప్�