BRSLP meeting | మరికాసేపట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ
BRSLP meeting | ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది.
BRSLP | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనున్నది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొనే �
BRS Party | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది.
అభివృద్ధి శూ న్యం.. అప్పులు ఘ నం.. అన్న చందంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు.
వైద్యారోగ్య శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తు న్న 1336 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించినందుకు సీఎం కేసీఆర్కు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ పట్ల ప్రతి విషయంలో వివక్ష చూపుతున్న కేంద్రం మరోసారి తన విషాన్ని వెళ్లగక్కింది. ఢిల్లీలోని రెండు తెలుగు రాష్ర్టాల మధ్యనున్న ఆస్తులు, భవనాల పంపకంలో తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు పూర్తి విరుద్ధంగా క�
రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చుకున్నాం. అందుకే ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్ట�
నాటి జలదృశ్యం నుంచి నేటి సుజల దృశ్యం వరకు బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం అనన్యసామాన్యంగా, అప్రతిహతంగా దూసుకుపోతున్నదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇదంతా సమర్థవంతమైన సీ
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెలంగాణభవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, నమస్కరించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి �
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముఖ్య ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.