బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కోకొల్లలుగా పేపర్ లీకేజీలు అవుతున్నా అక్కడి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామాలు చేయడం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్న
ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana bhavan) ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections )పై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని ఆయన స్పష్టం చే�
బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతోపాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో (Telangana Bhavan) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన ఈ విస్తృతస్థాయి �
భారత రాష్ట్రసమితి (BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతోపాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మరికాసేట్లో ప్రారంభంకానున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్ల
CM KCR | ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
BRS Party | భారత్ రాష్ట్ర సమితికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో గిరిధర్కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క
BRS Party | ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
అన్ని వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకోవటమేనా? దేశంలో చైనా బజార్ లేని ప్రాంతం ఉన్నదా? అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అడుగుతుంటే మేధావి వర్గాలు ఆలోచనలో పడ్డాయి.