న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే�
MLC kavitha | స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఏర్పాటుచేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం
KTR Birthday | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా �
హైదరాబాద్ : ఈ నెల 24న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయికిరణ�
Telangana bhavan | దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ఢిల్లీలోని వసంత్విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో నాణ్యతపై ఏమాత్రం రాజీపడొద్దని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ర
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వే�
జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్లో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నివాళి హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశం తెలంగాణ నమూనాను కోరుకొంటున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్�