హైదరాబాద్ : శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఆధ్వర్యంలో నిర�
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫిబ్రవరి 16న బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
జనగామ : ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా సరే బావుల వద�
జనగామ : జనగామ జిల్లాలోని యశ్వంత్పూర్ వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. రెండు ఎకరాల్ల�
బంజారాహిల్స్ : ప్రతి ఏడాది లాగే తెలంగాణ భవన్ నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స�
MP Keshava rao | బీజేపీ నాయకులు జాతీయవాదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారని, దాన్నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. గణతంత్రం అంటే ప్రజలే తమ అవసరాలు తీర్చుకోవడమని
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాష్
ఉద్యమంలో పనిచేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రతిపక్షాలు చేసే విమర్శలపై ఎవరూ మౌనంగా ఉండొద్దు గట్టిగా జవాబు ఇవ్వాల్సిందే అంతా కలిసికట్టుగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు వివరిం�
నేడు హస్తినకు మంత్రులు, ఎంపీల బృందం బీజేపీ వల్లే ధాన్యం సేకరణపై గందరగోళం ఆ పార్టీ వైఖరిపై 20న ఊరూరా చావుడప్పు రైతుబంధు అమలు ఎట్టిపరిస్థితుల్లో ఆగదు మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిస�
TRS Party | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలంగాణ భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్
CM KCR | మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధుదు
CM KCR | తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం తెలంగాణభవన్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,
పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చ.. శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణ�
CM KCR | ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
ఎమ్మెల్సీ ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణుల విజయోత్సాహం హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణభవన్లో సంబురాలు మిన్నంటాయి. మ�