BRS Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భవన్లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థిక�
రాజకీయాలు అన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి.. అలకలూ ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పారు.
ఎవరికైతే అవకాశం రాలేదో వారు తొందరపడాల్సిన అవసరం తేదని, ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వడమే ఫైనల్ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ముందుముందు ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సీఎం కేసీఆర్.. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
BRS Manifesto | ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. మరికాసేపట్లో తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదల చే�
ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నార�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూకుడు పెంచారు. ఈ నెల 15న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నది. ఈనెల 15న హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన�
తెలంగాణకు సీఎం కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ �
సీఎం కేసీఆర్ మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసినందుకు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషే�
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కే కేశవరావు మ�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే 115 మంది అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.