పల్లా రాజేశ్వర్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తాం. రూ.50 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ది అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల�
Minister KTR | తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరు ఢిల్లీకి గులాం అయితే.. మరొకరు గుజరాత్కు గులాం అని కేటీ
Minister Jagadish reddy | సాగు చట్టాల రద్దు.. రైతుల విజయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
విద్యుత్ చట్టాలను కూడా మోదీ సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చట్టాలను ఒప్�
cm kcr Fires on bjp leader bandi sanjay | వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా
TRS Party | ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలంగాణ భవన్ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యువజన విభాగం జిల్లా అధ్యక్షు�
కందుకూరు : టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవార�
ముషీరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలకు నగరంలో అదిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గులాబీ శ్రేణులను ఆదేశించారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, వ�
దళిత బంధుతో అంతరాలు లేని సమాజం వస్తది ఈ యజ్ఞం ఆగదు.. ఎస్టీ, బీసీ, ఈబీసీలకూ వర్తింపు గిరిజన నిధి, బీసీ రక్షణ నిధి కూడా పెట్టుకుందాం కులం కాదు; కష్టాలు, పేదరికమే స్కీంలకు గీటురాయి అంబేద్కర్ చూపిన మార్గంలో మేం