Telangana bhavan | దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ఢిల్లీలోని వసంత్విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో నాణ్యతపై ఏమాత్రం రాజీపడొద్దని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ర
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వే�
జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్లో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నివాళి హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశం తెలంగాణ నమూనాను కోరుకొంటున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహ�
హైదరాబాద్ : ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ పతాకాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రి తలసాని శ్�
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగే నిరసన దీక్షా ప్రాంగణంలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేత బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమ�
ఆరునూరైనా ఈసారి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 మధ్య సీట్లు గెలవడం పక్కా అవును.. ప్రశాంత్ కిశోర్ మాతో కలిసి పనిచేస్తున్నారు ఈడీ కాకపోతే బోడీ దాడులు చేసుకోండి. �
దేశ రాజకీయాల్లో శూన్యత దాన్ని పూరించేందుకు కృషి దేశాన్ని సరైన దారిలో నడపాలి దేశ ప్రజానీకాన్ని కదిలించాలి మీడియాతో సీఎం కేసీఆర్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో శూన్యత ఉన్నదని, ఆ శూన�
తెలంగాణ ఉద్యమం తరహాలో మహోధృత రైతు ఉద్యమాన్ని నిర్మిద్దాం ఉగాది తరువాత పోరాట కార్యాచరణ 4 దశలుగా ఉద్యమ నిర్మాణం రైతుల ఇండ్లపై నల్లజెండాలు పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, మార్చి 21 (నమస్
హైదరాబాద్ : ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయం