పిచ్చిగా మాట్లాడితే అదే స్థాయిలో బదులిస్తాం మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే లోపల వేశారు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తిప్పికొట్టిన మల్లారెడ్డి బండీ.. ఆస్తుల అమ్మకానికేనా నువ్వు యాత్ర చేసేది? రేవంత్ బతుకేం�
కేటీఆర్ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పేరు బండి సంజయ్..
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పా�
TRS | టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో క
హైదరాబాద్ : ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్కు సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ అధ�
హైదరాబాద్ : సెప్టెంబర్ నెలలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సెప్
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించన�
టీఆర్ఎస్| టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ భేటీ కానుంది.
తెలంగాణ భవన్| టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్ : దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్�