హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బర్త్డే ఇవాళ. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని(Blood Donation Camp) ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో బీఆర్ఎస్ క్యాడర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీ క్రాంతి కుమార్ గౌడ్, పవన్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రక్తాన్ని దానం చేశారు.
మరోవైపు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ట్విట్టర్లో విషెస్ వెల్లువ కొనసాగుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో పాటు ఎంతో మంది శ్రేయోభిలాషులు కేటీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Thanks Harish 😊 https://t.co/i47tePLAYs
— KTR (@KTRBRS) July 24, 2023
Many Thanks Jennifer https://t.co/c3NujTZA9h
— KTR (@KTRBRS) July 24, 2023
Thanks Brother https://t.co/sW6FZdyTaW
— KTR (@KTRBRS) July 24, 2023
🙏 Kind of you. Thanks https://t.co/8TIsKQ0Xjm
— KTR (@KTRBRS) July 24, 2023
Thanks Akka https://t.co/GQCkFzAK4y
— KTR (@KTRBRS) July 24, 2023