రక్తాన్ని కృతిమంగా తయారు చేయలేమని, ఒకరి ద్వారా మాత్రమే సేకరించగలమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ అన్నారు. అందుకే దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెల్లంపల్లి బ�
మండలం ముదిమానిక్యం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని శుక్రవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ�
TPAD | అమెరికాలోని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) మరోసారి తన ఉదారతను చాటుకుంది. గత 11 ఏండ్లుగా పండుగలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న టీపాడ్ తాజాగా 15వ రక్తదాన శిబిరాన్ని విజయ�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలిచి పోరాడటమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.
మీరొక్కరు ఇచ్చే రక్తం ఎక్కువ మంది ప్రాణాలను నిలబెడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలివాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల(ఫ్లాగ్ డే) స
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక అయ్యప్పదేవాలయంలో గురుస్వామి ఓదెల ప్రభుగుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన �
Blood Donation | పురిటిగడ్డ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూనే జీవగడ్డకూ కొంత తిరిగిచ్చేయాలన్న సంకల్పంతో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ పలు స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన