CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు సీఎ�
నెలాఖరుకల్లా సంస్థాగత నిర్మాణం పూర్తి ఎవ్వర్నీ ఇడిసిపెట్టం.. బరాబర్ జవాబు చెప్తం పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేది చిల్లర రాజకీయాలు ప్రజాశీర్వాదం ఉన్న టీఆర్ఎస్ను ఏమీ చేయలేరు జీహెచ్ఎంసీలో పార్టీ విస్�
Yadadri Temple | ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి
ఢిల్లీలో తెలంగాణభవన్కు భూమిపూజ వసంత్విహార్లో వేదమంత్రాల హోరు వర్షం పడినా నిరాటంకంగా పూజలు గులాబీ జెండాసాక్షిగా పొంగిన ఆనందం తరలి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీమయమైన ఢిల్లీ పుర వీధులు సీఎం కేస�
తెలంగాణ భవన్కు పండుగలా భూమిపూజ పండుగలా తెలంగాణ భవన్ భూమిపూజ రెండుదశాబ్దాల ప్రస్థానంలో చారిత్రక ఘట్టం 14 ఏండ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి సాధించాం టీఆర్ఎస్ వర్కింగ�
Telangana Bhavan | 2001లో ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం.. ఈ 20 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ నగరం నడిబొడ్డుకు చేరింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం గర్వంగ�
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో .. తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చ
మంత్రి ప్రశాంత్ రెడ్డి | ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేయడం గొప్పగా, ఆనందంగా, గర్వంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భ
న్యూఢిల్లీ: రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక
ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ | తెలంగాణ భవన్లో గురువారం జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీక్షణం ప్రజాహిత�
మన ఆశయాల వేదం.. ఆకాంక్షల సౌధం ఢిల్లీలో తెలంగాణభవన్కు నేడే భూమిపూజ హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు గాంధీ భవన్. బీజేపీ కార్యాలయం శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరిట ఉన్నది.. సీపీఐ మగ్ధూం భవన్
CM KCR | ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన విషయ
CM KCR | బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాట�
Telangana Bhavan | తెలంగాణ విజయ యాత్రలో ఇది మరో మైలురాయి. ఇదొక అస్తిత్వ ముద్ర. ఒక్క తెలంగాణ సమాజమే కాదు, తమ వనరులు తమకే దక్కాలంటూ ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న అనేక తెగలు, జాతులు, కోట్లాది మంది భూమిపుత్రులు గర్వంగా పొ�
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�