హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశానికి కావాల్సిం�
CM KCR | టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11.30 గంటలకు సమావేశం జరుగనున్నద
మోదీ సర్కారుపై ఒత్తిడికి టీఆర్ఎస్ కార్యాచరణ నేడు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం నేడు టీఆర్ఎస్ విస్త�
హైదరాబాద్ : ఈ నెల 21న(సోమవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి
ఉక్రెయిన్లో చిక్కుకున్న మా విద్యార్థులను రప్పించండి విదేశాంగ మంత్రి జైశంకర్కు మంత్రి కేటీఆర్ ట్వీట్ విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్న అధికారులు అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్ వీడియో
హైదరాబాద్ : శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఆధ్వర్యంలో నిర�
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫిబ్రవరి 16న బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
జనగామ : ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా సరే బావుల వద�
జనగామ : జనగామ జిల్లాలోని యశ్వంత్పూర్ వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. రెండు ఎకరాల్ల�
బంజారాహిల్స్ : ప్రతి ఏడాది లాగే తెలంగాణ భవన్ నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స�
MP Keshava rao | బీజేపీ నాయకులు జాతీయవాదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారని, దాన్నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. గణతంత్రం అంటే ప్రజలే తమ అవసరాలు తీర్చుకోవడమని
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాష్
ఉద్యమంలో పనిచేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రతిపక్షాలు చేసే విమర్శలపై ఎవరూ మౌనంగా ఉండొద్దు గట్టిగా జవాబు ఇవ్వాల్సిందే అంతా కలిసికట్టుగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు వివరిం�
నేడు హస్తినకు మంత్రులు, ఎంపీల బృందం బీజేపీ వల్లే ధాన్యం సేకరణపై గందరగోళం ఆ పార్టీ వైఖరిపై 20న ఊరూరా చావుడప్పు రైతుబంధు అమలు ఎట్టిపరిస్థితుల్లో ఆగదు మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిస�