కందుకూరు : టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవార�
ముషీరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలకు నగరంలో అదిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గులాబీ శ్రేణులను ఆదేశించారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, వ�
దళిత బంధుతో అంతరాలు లేని సమాజం వస్తది ఈ యజ్ఞం ఆగదు.. ఎస్టీ, బీసీ, ఈబీసీలకూ వర్తింపు గిరిజన నిధి, బీసీ రక్షణ నిధి కూడా పెట్టుకుందాం కులం కాదు; కష్టాలు, పేదరికమే స్కీంలకు గీటురాయి అంబేద్కర్ చూపిన మార్గంలో మేం
CM KCR | టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంత�
వికారాబాద్ : తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత
CM KCR | టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల ఉమ్మడి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్
TRS Party | తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్క�
TRS Party | హైదరాబాద్ : ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను 17న విడుదల చేస్తామ