తెలంగాణ భవన్ | నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో
జగ్జీవన్ రామ్కు నివాళి | మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావ�