టీఆర్ఎస్| టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ భేటీ కానుంది.
తెలంగాణ భవన్| టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్ : దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్�
హైదరాబాద్ : బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరె�
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ | టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో
హైదరాబాద్ : తెలంగాణ పునర్నిర్మాణం ఒక ట్రాక్ ఎక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలకు భయపడి తమ ప్రస్థానాన్ని ఆపమని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నేత, టీపీ�
హైదరాబాద్ : రాష్ర్టాభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కౌశిక్రెడ్డి భవిష్యత్కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్న
హైదరాబాద్ : టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమం�
హైదరాబాద్ : అనాటి ఘోరమైన పరిస్థితుల్లో ఒంటరిగా బయల్దేరి, చిత్తశుద్ధితో మొండిగా ప్రయత్నిస్తే ఇవాళ తెలంగాణ సాధ్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాధ్యం కావడ
కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా