ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ | తెలంగాణ భవన్లో గురువారం జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీక్షణం ప్రజాహిత�
మన ఆశయాల వేదం.. ఆకాంక్షల సౌధం ఢిల్లీలో తెలంగాణభవన్కు నేడే భూమిపూజ హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు గాంధీ భవన్. బీజేపీ కార్యాలయం శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరిట ఉన్నది.. సీపీఐ మగ్ధూం భవన్
CM KCR | ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన విషయ
CM KCR | బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాట�
Telangana Bhavan | తెలంగాణ విజయ యాత్రలో ఇది మరో మైలురాయి. ఇదొక అస్తిత్వ ముద్ర. ఒక్క తెలంగాణ సమాజమే కాదు, తమ వనరులు తమకే దక్కాలంటూ ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న అనేక తెగలు, జాతులు, కోట్లాది మంది భూమిపుత్రులు గర్వంగా పొ�
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�
పిచ్చిగా మాట్లాడితే అదే స్థాయిలో బదులిస్తాం మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే లోపల వేశారు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తిప్పికొట్టిన మల్లారెడ్డి బండీ.. ఆస్తుల అమ్మకానికేనా నువ్వు యాత్ర చేసేది? రేవంత్ బతుకేం�
కేటీఆర్ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పేరు బండి సంజయ్..
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పా�
TRS | టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో క
హైదరాబాద్ : ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్కు సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ అధ�
హైదరాబాద్ : సెప్టెంబర్ నెలలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సెప్
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించన�