TS Budget 2023-24 | సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
Telangana Budget | తెలంగాణ పోలీసింగ్ ఇతర రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్గా మారిదని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో హోంశాఖకు రూ. 9,599 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్న�
Telangana Budget | రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్ల�
ఒకప్పుడు సంక్షోభంలో కూరుకుని అల్లాడిన తెలంగాణ వ్యవసానికి తిరిగి జవజీవాలను అందించడంలో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభ�
Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు.
Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ను హరీశ్రావు చదివి వినిపిస్తున్నారు.
‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని గోరటి వెంకన్న అన్నట్టుగా ఒకప్పుడు వలపోసుకొన్న గ్రామాలు, ఈ రోజు నవ చరిత్రకు పునాదులుగా మారాయి. దేశంలో అత్యుత్తమ 20 గ్రామపంచాయతీలు ఎక్కడున్నాయని అడిగితే.. 19 తెలంగాణలోనే ఉన్నాయ�
రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటుపడు రాజా, పల్లెకందం గూర్చు ప్రతిభయేలేదా.. అని ప్రజాకవి కాళోజీ పల్లెల గురించి ఆవేదనతో రాశారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యావాలు తెలిపారు. ‘ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధి
తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని కొనియ�