ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయి
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.
వైద్యారోగ్య శాఖ బడ్జెట్ కేటాయింపులను ఏటికేడు పెంచుతూవస్తున్నారు. నిరుడు ఏకంగా రూ.11,440 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తూ ఏకంగా రూ.12,161 కోట్లు కేటాయించారు.
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారు. పథ కం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ద ళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా, ప్రభుత్వం రూ.4,40
రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. 2023-24 వార్షిక బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037 కోట్లు కేటాయించారు. ఇందులో వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర బడ్జెట్లో అర్చకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.130 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖకు మొత్తం రూ.618 కోట్లు కేటాయించగా, దేవాలయాలకు సహాయం కింద రూ.250 కోట్లు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి మరో రూ.200 కోట్లు క
హైదరాబాద్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల కెమెరాలుండగా..
Telangana Budget | నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్
ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు గతేడాదికంటే రూ.272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ,11,728 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది.
Telangana Budget | తెలంగాణ రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్థానిక సంస్థలకు శుభవార్త వినిపించారు.