Koppula Eshwar | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏండ్లలో 731 గురుకుల పాఠశాలలు, కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకులాల నిర్వహణకు రూ. 13,528 కోట్ల 6 �
Minister KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప
రాష్ట్రంలో ఇటీవల రెండు దఫాలుగా కురిసిన వర్షాల కారణంగా ఊహించని విపత్తు సంభవించినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర భుత్వం స్పందించిన తీరు అద్భుతమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడా�
శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలోనూ వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు కవిత, ప్రభాకర్రావు రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను చై�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సం�
TS Assembly Session | అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభ నిర్వహణపై ఇ�
Telangana Assembly | హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్
అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరిగే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి 6 నెలలకు అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఆ గడువు ఆగస్టు 11 కావడంతో ఆనెల మొదటి వారంలో గానీ, రెండో వా�
Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా ఏడు నెలలుగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Sounder Rajan ) ఆపారని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) తెలిపారు. కోర్టులకు వెళ్లి కేసులు వ
కేంద్రంలో దమ్మున్న ప్రధాని ఉంటేనే నిరంతర కరెంటు అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 36,100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్స్ సేవలు అందుతున్నాయని, మరో రెండు నెలల్లోగా మిగతా 11 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించార�
Mahmood Ali | రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ వెల్లివిరుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని అన్నారు.