KTR | హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటెంట్ లేని కాంగ్�
KTR | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్కు అ�
KTR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలకు మూడు చెరువు�
Talasani Srinivas Yadav | రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అమెరికాతో పోటీ పడుతుంద�
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) కొనసాగుతున్నాయి. మూడో రోజైన నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హరితవనాల పెంపు, రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, నూతన వైద్య కళాశాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నా�
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. ఎలాంటి కంపెనీలను ఇక్కడకు తీసుకురాలేదు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత సర్కారు స్థానికంగా యువతకు కొలువులు కల్పించాల
ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు శుక్రవారం అసెంబ్లీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యేలు కే విజయరామారావు, కొమిరెడ్డి రాములు, కొత్తకోట దయాకర్రెడ్డి, సోలిపేట రామచంద్రారెడ్డి, చిల్కూ�
శాసససభ శుక్రవారం నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపించడంతో తిరిగి వాటిని సభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర పాలక సంస్థల్లో కోఆప్షన్ సభ్
KTR | హైదరాబాద్ : శాసనసభలో చేపట్టిన జీరో అవర్ అధికార, ప్రతిపక్షాల మధ్య సరదా పంచులతో సాగిపోయింది. మీ పార్టీలో పది మంది ఉండొచ్చు.. కానీ బయట రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రే ఉంటారు.. మీకు వేరే ముఖ�
KTR | హైదరాబాద్ : మతం పేరిట మంటలు పెట్టి.. గురుగ్రామ్ లాంటి గొప్ప ఐటీ సెంటర్ను నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో మతాల పంచాయత�
KTR | హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు అని కిషన
KTR | హైదరాబాద్ : శాసనసభలో ప్రతిపక్షాల తీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభ 30 రోజులు నిర్వహించాలని డైలాగులు కొడుతారు.. కానీ సభలో 30 నిమిషాలు కూర్చునే ఓ
Arogyalakshmi | రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
Koppula Eshwar | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏండ్లలో 731 గురుకుల పాఠశాలలు, కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకులాల నిర్వహణకు రూ. 13,528 కోట్ల 6 �