రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఆర్థికశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశంసించారు. ఆయన సేవలను సదా గుర్తు చేసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్�
గ్రూప్-2 పరీక్షను యథావిధిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం
ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం ఎదిగిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ�
పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్ట�
ప్రజాసంక్షేమాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వాధినేతపై అమానవీయ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ దుర్నీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతం నుంచి వర్తమానం వరకు కాంగ్రెస్ నేతలు ఈ ప్రాం
దేశం ఆశ్చర్యపడేలా త్వరలోనే ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీ అపాయింట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆ�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పవిత్రమైన యజ్ఞంలా పరిపాలన చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తొమ్మిదేండ్లలో 7.07 శాతం గ్రీన్ కవర్ పెంచినట్టు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడు తూ.. ‘మాట్లాడితే ఇంగీత �
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడంతోపాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రా�
పాలేరు నియోజవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పేదలు గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉన్నారని వారికి వైద్యం కోసం ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల స్థాయిని పెంచాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి �
కాంగ్రెస్కు ప్రజలే పిండం పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘అష్టకష్టాలుపడి తెలంగాణ సాధించుకొచ్చి సుస్థిర ఆర్థిక ప్రగతితో తలసరి ఆదాయం, విద్యుత్తు సౌకర్యం పెంచి
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్గా రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జ�
Gaddar | ప్రజాగాయకుడు గద్దర్కు శాసనసభ, ప్రభుత్వం నివాళి అర్పించింది. గద్దర్ మరణ వార్త తెలియగానే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళి అర్పించారు. శాసనసభలో మంత్రి �
CM KCR | సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి.. అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకువచ్చి యజ్ఞంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే.. కేసీఆర్కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
TSRTC Bill Pass | తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై ఇవాళ మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది.