పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పవిత్రమైన యజ్ఞంలా పరిపాలన చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తొమ్మిదేండ్లలో 7.07 శాతం గ్రీన్ కవర్ పెంచినట్టు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడు తూ.. ‘మాట్లాడితే ఇంగీత �
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడంతోపాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రా�
పాలేరు నియోజవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పేదలు గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉన్నారని వారికి వైద్యం కోసం ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల స్థాయిని పెంచాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి �
కాంగ్రెస్కు ప్రజలే పిండం పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘అష్టకష్టాలుపడి తెలంగాణ సాధించుకొచ్చి సుస్థిర ఆర్థిక ప్రగతితో తలసరి ఆదాయం, విద్యుత్తు సౌకర్యం పెంచి
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్గా రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జ�
Gaddar | ప్రజాగాయకుడు గద్దర్కు శాసనసభ, ప్రభుత్వం నివాళి అర్పించింది. గద్దర్ మరణ వార్త తెలియగానే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళి అర్పించారు. శాసనసభలో మంత్రి �
CM KCR | సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి.. అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకువచ్చి యజ్ఞంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే.. కేసీఆర్కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
TSRTC Bill Pass | తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై ఇవాళ మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ఇతర పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) పంచాయతీ అద్భుతమైన ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సభలో పలు కవితలతో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ దళిత కవి దున్న ఇద్దాసు రచించిన కవితను చదివి �
రైతులకు సబ్సిడీ ని ఇస్తూ ఆయిల్పాం సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, దీంతో భవిష్యత్తులో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా మారనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివ�
KTR | హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ వదిలిన బాణాలు.. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మ�