BRS Campaign | సీఎం కేసీఆర్ తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
CM KCR | రెండుసార్లు కలిసొచ్చిన హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నా రు. తెలంగాణ అసెంబ్లీకి తొలిసారిగా 2014 లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుం�
Telangana voters list | రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. తొలిగించ
ప్రాణాలకు తెగించి 650 మీటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానిక�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కానీ, వారి ప్రయత్నాలను వమ్మ�
మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీని దేశంలోనే నంబర్ వన్గా మార్చామని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరి న్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు. ఆదివా రం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు �
రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఆర్థికశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశంసించారు. ఆయన సేవలను సదా గుర్తు చేసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్�
గ్రూప్-2 పరీక్షను యథావిధిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం
ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం ఎదిగిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ�
పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్ట�
ప్రజాసంక్షేమాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వాధినేతపై అమానవీయ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ దుర్నీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతం నుంచి వర్తమానం వరకు కాంగ్రెస్ నేతలు ఈ ప్రాం
దేశం ఆశ్చర్యపడేలా త్వరలోనే ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీ అపాయింట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆ�