KTR | తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి రోజే ఇంత భయపడితే ఎట్ల..? మంత్రులు ఉలిక్కి పడటం సరికాదు అని కేటీఆర్ అన్నారు. శాసన
KTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ, పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డార�
KTR | తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ తొలిసారి శాసనసభకు వచ్చారు. మంత్రి అయ్యారు.. అప్పుడే ఉలికిపాటు ఎందుకు..? ప్రధాన ప్ర�
KTR | నిన్న ఉభయ సభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు త�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు.
Niranjan Reddy | ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగాన్ని నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు.
Governor | రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిందనలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుతున్నా. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్�
Assembly | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన తీగుళ్ల పద్మారావు గౌడ్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నా�
Assembly | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవ�
శానసనభ సమావేశాలకు ముందు శనివారం ఉదయం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో ప్రొటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేయించారు. అక్బరుద్దీన్న�
ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు శాసనసభ్యులు పదవీ ప్రమాణం చేశారు.