హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు శుక్రవారం అసెంబ్లీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యేలు కే విజయరామారావు, కొమిరెడ్డి రాములు, కొత్తకోట దయాకర్రెడ్డి, సోలిపేట రామచంద్రారెడ్డి, చిల్కూరి రామచంద్రారెడ్డి మృతిపట్ల సభ సంతాపం ప్రకటించింది.