Rajender Reddy | గ్లోబల్ సదస్సు పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు.
Double Murder Case | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు సుప్రీం కోర్టు లో చుక్కెదురయ్యింది .
Raghava Construction | అనుమతులు లేకుండా ఇసుకను ఎలా తరలిస్తారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కు చెందిన ఇసుక ట్రిప్పర్లు అడ్డుకొని పోలీసులకు అప్పచెప్పారు.
మరో బీహార్ లా తెలంగాణ రాష్ర్టం మారిందని, కురిక్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన అమానీయమైన బాధ్యులైన ప్రతీ ఒక్కరిని ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమ�
బిచ్కుంద, జుక్కల్ : ప్రతీ ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉప పీఠం జుక్కల్ మండలంలోని దోస్ పల్లి (బంగారు పల్లి), గ్రామం నుండి జుక్కల్ మండల కేంద్ర
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు. చట్టం చేయకుండా 42 శాతం రిజర్వేషన్ చెల్లదని తెలిసి కూడా బీసీలను మభ్య ప
సింగరేణి కార్మికులను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్
రాంలీలా వేడుకల పేరిట అధికార పార్టీ నాయకులు అందరి దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Jagityala | గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి, గుడికో జమ్మి చెట్టును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కలను నాటారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థ్ధాయి వరకు అంచెలంచెలుగా ఎదిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి శనివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో గుండె,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ పరిస్థితి వి�
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి పార్టీకి తీరని లోటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని శనిగరంలో శ్రీహరి మృతదేహం వద్ద పుష్పగుచ్
అండగా ఉండి ఆదుకోవాలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చేనేత కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గంగాధర మండలం గర్షకుర్తిలో గురువారం చేనేత పవర్ లూమ్స్ ను పరిశీల�
సోషల్ మీడియాపై పోలీస్, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నదని.. అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శ