సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలంలోని గర్శకుర�
Dasari Manohar Reddy | బీసీలు ఏకమై కాంగ్రెస్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎ
మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని సొసైటీల పరిధిలో యూరియాను అందుబాటులో ఉంచి
ప్రతీ రైతుకు యూరియా అందేట్లు చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశ�
ఏ సమస్య వచ్చినా తానున్నానని, అండగా ఉంటానని, బిఆర్ఎస్ పార్టీకి ఇది తాత్కాలిక విరామమని, రానున్న స్థానిక ఎన్నికల్లో గులాబీ సైనికులు సత్తా చాటాల్సిన అవసరం ఉందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని గోదావరిఖని నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాల్య మిత్రులు అంతా ఒకచోట కలిసి కేక్ లు కట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే క�
Tribute | గుండెపోటుతో మరణించిన సింగోటం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ సతీమణి ఓరుగంటి రాజేశ్వరమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.
‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద నిర్వహ�
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని బోయినపల్లి మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి ఎంతో మంది పేదలకు, విద్�
Former MLA Chittem | కాంగ్రెస్ అంటే కర్మ కాలిన పార్టీ అని , ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు కష్టాలు , నష్టాలు ఉంటాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Former MLA Chittem | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడంతోపాటు పల్లె ఫలితం నుంచి కాంగ్రెస్ పతనానికి నాంది పలికేలా కార్యకర్తలు పనిచేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం ర�
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.